కోవిడ్ బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ అనిల్ కుమార్
September 14, 2020
Share it:
మన్యం టీవి : అశ్వాపురం మండల పరిధిలోని గొల్ల గూడెం గ్రామంలో కోవిడ్ బాధితులకు కు సోమవారం మాజీ సర్పంచ్ పోడియం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు, కోడిగుడ్లు అందజేసి మానవత్వం చాటారు.
Share it:
Wanna get our awesome news?
Sign up and get the best viral stories straight into your inbox!
Post A Comment: