CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కెసిఆర్ కు పాలాభిషేకం చేసిన వీఆర్ఏలు

Share it:



మన్యం టీవి : విఅర్ఎ లను పేస్కేలు ఉద్యోగాలుగా గుర్తించినందకు ముఖ్యమం త్రి కేసీఆర్ చిత్రపటానికి వీఆర్ఏలు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పినపాక మండల తాసిల్దార్ కార్యాలయం ముందు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ శ్రమను గుర్తించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విఅర్ఎ లు నక్క రోశయ్య, మాదరి జగదీష్,‌ కోండయ్య, నరసింహారావు, చందరావు, సీతయ్యతదితరులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: