మన్యం టీవి, మణుగూరు : సీ ఎం కెసిఆర్ పాలనలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నాయకత్వంలో పినపాక నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని మండల కో అప్షన్ మెంబెర్ జావెద్ పాషా మన్యంటివి తో అన్నారు. నూతన రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందడంపట్ల తన హర్షాన్ని వ్యక్తంచేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అధ్యర్యంలో మణుగూరు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, అభివృద్ధి కి మారుపేరుగా నిలిచిన రేగా ను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారన్నారు.
......
Navigation
Post A Comment: