మన్యం టీవి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామ పంచాయతి పరిధిలో ని ప్రకృతి వనాలు శనివారం ఎంపీపీ కారం విజయకుమారి,జడ్పీటీసీ పొశం నర్సింహారావు, పరిశీలించారు.
కార్యక్రమంలో కూనవరం
ఎంపీఓ పి.వెంకటేశ్వర్లు
సర్పంచ్ ఏనిక ప్రసాద్,ఎంపీటీసీ అధ్యక్షులు గుడిపూడి కోటేశ్వరరావు, గ్రామ పంచాయతీ సెక్రటరీ సంధ్య రాణి,టి ఆర్ ఎస్ మండల నాయకులు రామారావు,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: