మన్యం టీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, వినాయకపురం లో నూతన రెవెన్యూచట్టం అసెంబ్లీ ఆమోోదం పట్ల రైతులతో కలిసి, బిర్రం వెంకటేశ్వరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అంకత మల్లికార్జున్ రావు, సాంబశివరావు, మారుతీ వసంతరావు, సత్యనారాయణ ఉప్పల మురళి మాజీ సర్పంచులు పొట్ట రాజులు రామ్ లక్ష్మయ్య కారం ఎర్రయ్య సోమరాజు ఉప్పల సతీష్ రామినేని సురేష్ అచ్చే నాగేంద్ర రావు రొయ్యల సత్యనారాయణ జీవన్రావు జక్కుల అబ్బులు మరియుు మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: