మన్యంటి. వి గూడూరు మండలంలోని గాజులగట్టు గ్రామపంచాయతీ లో మురికి కాలువ నిర్మాణ పనులు గ్రామ సర్పంచ్ పడిగె వసంత రమేష్ ప్రారంభించారు గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు హరితహారం వీధుల వెంట ద్రావణాన్ని పిచికారీ చేయడం మరుగుదొడ్లు నిర్మాణం చేపడుతున్న ట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ఎం.పి.పి ఆరే వీరన్న ఉప సర్పంచ్ ఎలికట్టే వెంకన్న పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ వార్డ్ మెంబర్ లు చీర చిన్న మల్లయ్య మొహ్మద్ యాకుబ్ పాషా బిరవేల్లి మహేష్ కోరే గౌరయ్య గోపాగాని మహేందర్ గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
Navigation
Post A Comment: