మన్యం టీవి :
పినపాక మండలం లోని ఏల్చిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ లో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులను,ఏడూల్లబయ్యారం గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులనుఎంపీపీ గుమ్మడి గాంధీ మంగళవారం పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, స్సర్పంచ్ నూపా నాగభూషణం, టిఆర్ఎస్ పార్టీ మండల కోశాధికారి పోలిశెట్టి సత్తిబాబు, టిఆర్ఎస్వి విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు యాంపాటీ సందీప్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: