దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి మృతిపట్ల శాసనసభలో సంతాప తీర్మానం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సోలిపేట సేవలు కొనియాడారు. అంతకు ముందు మాజీరాష్ట్రపతి ప్రణబ్ సంతాప తీర్మానం కూడా ప్రవేశపెట్టారు.
....
*we won't spam you
Post A Comment: