భారతదేశం లో హైదరాబాదు విలీన దినోత్సవం ను పురస్కరించుకొని తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఎగుర వేసిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి,పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, రాష్ట్ర హోం మంత్రి మహముద్ అలి,
మంత్రి పువ్వాడ అజయ్, మేయర్ బొంతు రామ్మోహన్,విప్ బాల్క సుమన్,ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, నారాదాసు లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: