CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వంద ఎకరాల్లో ఇసుక మేటలు.. రైతులకు తీవ్ర నష్టం

Share it:

ఏటూనాగారం:కుండపోత వర్షాలకు జంపన్న వాగు ఉప్పొంగి  అల్లం వారి గణపురం గ్రామంలో సుమారు 100 ఎకరాలలో ఇసుక మేటలు పోసి వరి,పత్తి పంటలు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. తమకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆర్థికంగా ఆదుకోవాలని దూగిని సమ్మయ్య కాపుల నర్సయ్య మండల నర్సయ్య అల్లం లక్ష్మయ్యలు కోరుతున్నారు
Share it:

TELANGANA

Post A Comment: