పినపాక మండలంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా భూపాలపట్నం, పాత రెడ్డిపాలెం ,జగ్గారం,ఏల్చిరెడ్డిపల్లి, గ్రామ పంచాయతీలలోపల్లె ప్రకృతి కోసం స్థలాల పరిశీలన చెయ్యడం జరిగింది. త్వరలోనే ఆయా పంచాయతీ లలో పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఆయా పంచాయతీల సర్పంచులు కృష్ణంరాజు, కలివేటి సునీల్ కుమార్, నూపా నాగభూషణం,మేడ వెంకన్న, గుమ్మడి అనంత, పంచాయతీల సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: