మన్యం టీవి :
పినపాక మండలం లోని ఏడుళ్ల బయ్యారం గ్రామం లో ఆదివారం మిషన్ భగీరథ పనులను ఎంపీపీ గుమ్మడి గాంధీ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోరం రజిని, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు ఉడుముల లక్ష్మారెడ్డి ,టిఆర్ఎస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు ముక్కు వెంకటేశ్వర రెడ్డి ,టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముల్లంగి వెంకట్ రెడ్డి,టిఆరేస్వి విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు యాంపాటీ సందీప్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: