ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు ఆదేశాల మేరకు... రేగా విష్ణు మోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరకగూడెం మండల కేంద్రంలో శనివారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు,తహసీల్దార్ కార్యాలయాల్లో రూ 20వేల విలువైన రెండుసెన్సార్ శానిటైజర్ మిషన్లనును వితరణ గా విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి ,ఎంపీపీ రేగా కాళిక చేతులమీదుగా అందజేశారు.కరోన పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారిరువురు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి శేషగిరిరావు,ఏపీజీవీబీబ్యాంకుసిబ్బంది,రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ సభ్యులు,అజయ్,మహేందర్, ప్రసాద్,వేణు,లక్ష్మణ్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: