మన్యం టీవి :
కరకగూడెం మండల కేంద్రంలోని గొల్లగూడెం గ్రామంలో కరోనా బారినపడిన కుటుంబానికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గం అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం మందులు,నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది.కరోనా వైరస్ సోకీందని భయపడకుండా వైద్యులు చెప్పిన సూచనలు,సలహాలు పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చేను సాంబయ్య,పంచాయితీ గుమస్తా మెడెం సంజీవ్ కుమార్ తదితరులుపాల్గొన్నారు.
Navigation
Post A Comment: