మన్యం టీవి :
మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ప్రతిరోజూ తొమ్మిది మొక్కలు నాటుతూ.. హరిత స్ఫూర్తిని చాటుకున్నారు. ఇప్పటికి 100రోజులుగా.. ప్రతిరోజూ తొమ్మిది మొక్కల చొప్పున 900మొక్కలు నిబద్దత గా నాటగా.. వాసం స్ఫూర్తితో మేడ్చల్ జిల్లాలో యువత, వివిధ సంఘాలు వేలాది మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం స్ఫూర్తిగా ప్రతిరోజు మూడు మొక్కలు, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ స్ఫూర్తిగా మూడు మొక్కలు, గ్రీన్ ఛాలెంజ్ రూపకర్త జోగినిపల్లి సంతోష్ స్ఫూర్తిగా మూడు మొక్కలు చొప్పున తొమ్మిది మొక్కలు నాటుతున్నారు. జిల్లా పర్యటనలో ఎక్కడ ఉన్నా మొక్కలు నాటడం విధిగా పెట్టుకున్న కలెక్టర్ ప్రశంసలు అందుకుంటున్నారు.
.....
Navigation
Post A Comment: