CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జీటీ ఏస్ ఏస్ ఎస్ సంస్థ ఆధ్వర్యంలోరూ.75వేల బియ్యం, నిత్యావసర వస్తువుల వితరణ

Share it:

ఖమ్మం పట్టణం కు చెందిన వ్యవస్థాపక అధ్యక్షులు జీటీ ఏస్ ఏస్ ఎస్ బిషప్.జాకబ్ పినపాక మరియు కరకగూడెం మండల పాస్టర్ లకు 75 వేల రూపాయల విలువైన బియ్యం నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గుమ్మడి.గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీపీ చేతుల మీదుగా బియ్యం ,నిత్యావసర వస్తువులు అందించారు.ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ... జీటీ ఏస్ ఏస్ ఎస్  వ్యవస్థాపకులు బిషప్ డా౹౹జాకబ్ గారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సోలం.కుమారి భూపాల పట్నం, గ్రామపంచాయతీ సర్పంచ్ కొరస. కృష్ణంరాజు ,గడ్డంపల్లి సర్పంచ్ కలివేటిసునీల్ కుమార్,జీటీ ఏస్ ఏస్ ఎస్ పాస్టర్స్ సేక్షన్ ఇంచార్జి ఆర్. వి.పౌల్ పినపాక మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ నూప.ప్రభుదాస్ , ట్రెజరర్ కల్తీ.థామస్, సెక్రెటరీ కుర్సం. జయ ప్రకాశ్, సేవకులు సోంబోయిన.మార్క్, మైపా.యోసేపు ఆఫీస్ సిబ్బంది సుధీర్ కుమార్, అశోక్ శామ్యూల్, సురేష్ తదితరులు పాల్గున్నారు
Share it:

TELANGANA

Post A Comment: