మన్యం టీవి :
మణుగూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 38 కరోనా టెస్టులు నిర్వహించగా 08 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అని డాక్టర్ మౌనిక తెలిపారు...
మార్కెట్ ఏరియా 01
అశోక్ నగర్ 01
శ్రీశ్రీ నగర్ 01
బాపూజినగర్ 01
రామనుజవరం 03
సుందరయ్యనగర్ 01
అని వైద్యులు తెలిపారు.
Post A Comment: