CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చైనాకు దీటుగా బలగాల మోహరింపు

Share it:

తూర్పు లద్దాఖ్‌లోని దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, దెప్సాంగ్‌ ప్రాంతాల్లో చైనా సుమారు 17 వేల సైనికులను, యుద్ధ వాహనాలను మోహరించింది. ఏప్రిల్, మేల నుంచే చైనా ఆ ప్రాంతాలకు బలగాల తరలింపు ప్రారంభించింది. అలాగే, అక్కడ పెట్రోలింగ్‌ పాయింట్‌(పీపీ) 10 నుంచి పీపీ 13 వరకు భారత బలగాల గస్తీ విధులను చైనా సైనికులు అడ్డుకోవడం ప్రారంభించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాంతో, భారత్‌ కూడా అదే స్థాయిలో స్పందించిందని, టీ 90 రెజిమెంట్స్‌ సహా భారీగా బలగాలను ఆ ప్రాంతాలకు తరలించిందని వెల్లడించాయి.
Share it:

NATIONAL

Post A Comment: