మన్యం మనుగడ, మంగపేట.:
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం లో ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన సందర్బంగా తెరాస సీనియర్ నాయకులు, తెరాస పార్టీ మంగపేట మండలం అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో కమలాపురం నుండి ఏటూరునాగారం వరకు,భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
Post A Comment: