CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తి మహాత్మా గాంధీ.. గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు పాలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు..

Share it:


మన్యం న్యూస్, దుమ్ముగూడెం ::

స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుల దుమ్ముగూడెం గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు లంక శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల నుండి భారతీయులను స్వాతంత్ర ఉద్యమం కీలక పాత్ర పోషించిన నాయకుల్లో మహాత్మా గాంధీ ఒకరిని ఆయన చూపిన మార్గంలో నడవడిక సాగించడం ద్వారా స్వతంత్రం సాధించడం జరిగిందని తెలియజేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు అప్పల్ రెడ్డి బైరెడ్డి సీతారామారావు పిలక వెంకటరమణారెడ్డి యువజన నాయకులు హరికృష్ణ దేవా మహేష్ డివిజన్ యువజన కార్యదర్శి లంక శివ కుమార్ పర్ణశాల సర్పంచ్ వరలక్ష్మి

Share it:

TELANGANA

Post A Comment: