- టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుక.
- మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంపీపీ రేగా కాళికా, మండల అధ్యక్షులు రావుల సోమయ్య
మన్యం న్యూస్, కరకగూడెం:మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 153వ జయంతి సందర్భంగా కరకగూడెం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించించి ఎంపీపీ రేగా కాళికా, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి స్వాతంత్ర్యం సాదించిన నాయకులలో అగ్రగణ్యుడు గా నిలిచారని అన్నారు.ప్రజలు అతన్ని మహాత్ముడని,జాతిపిత అని గౌరవిస్తారు అన్నారు.సత్యం,అహింసలు గాంధీ నమ్మె సిద్దాంతలు అని తెలిపారు.గాంధీ మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటిష్ వారిని సమర్థించి,సైన్యంలోని చేరడాన్ని ప్రోత్సహించాడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల సంఘం మడల అధ్యక్షులు పాయం.నరసింహరావు, సర్పంచ్ లు ఇర్ప.విజయ్ కుమార్,కుంజా.వసంతరావు,కొమరం.విశ్వనాథం,పోలెబోయిన.నరసింహరావు,పోలెబోయిన.పాపమ్మ,సోలం.సరోజినీ, గొగ్గలి.నాగమణి,తొలెం.సావిత్రి జవ్వాజి.రాధ,అరెం.సాంబ,ఎస్టీ సెల్ అధ్యక్షులు పాయం.రాజబాబు,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి నేతాజి, బుడగం.రాము,రావుల రవి,కనకయ్య గుడ్ల.రంజీత్ కుమార్,గాందర్ల.సత్తిష్,నిట్టా.ప్రభాకర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: