మన్యం టీవీ, చర్ల : సత్యం,అహింసా మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అందించిన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు చర్ల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించిన చర్ల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు సోయం రాజారావు, నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్. ఈ కార్యక్రమంలో ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి, బిసీ సెల్ అధ్యక్షులు దొడ్డి సూరిబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కాపుల నాగరాజు, ఎస్సీ సెల్ అధ్యక్షులు తోటమల్ల వరప్రసాద్, మండల రైతు సమితి కన్వీనర్ కోసరాజు రాజా, మాజీ ఎంపీటీసీ ఆలం ఈశ్వర్, అధికార ప్రతినిధి ఇరస వడ్ల రాము, పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు,తడికల లాలయ్య,అజీజ్, ఉద్యమ నాయకుడు పటాన్ మహబూబ్, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పంజా రాజు, కావ్వాల రాము, గోరింట్ల వెంకటేశ్వరరావు, ఎడ్ల రామదాసు,సింగా సంతోష్, ముప్పిడి రమేష్, కట్టం కన్నురావు,నీలం వెంకటరమణ పాల్గొనడం జరిగింది.
Navigation
Post A Comment: