మన్యం న్యూస్, చండ్రుగొండ : మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ దిమ్మె వద్ద, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బానోత్ పార్వతి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారా వెంకటేశ్వరరావు (బాబు ) ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలోఎంపీడీవో అన్నపూర్ణ, వైస్ ఎంపీపీ నరుకుళ్ల సత్యనారాయణ, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు భూపతి శీను, సత్తి నాగేశ్వరరావు, టిఆర్ఎస్ జిల్లా నాయకులుమాలోత్ బోజ్య నాయక్, సారేపల్లి శేఖర్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, గుగులోతు శ్రీను నాయక్, చాపలమడుగు రామరాజు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: