గుండాల/ఆళ్లపల్లి: మన్యం న్యూస్ (03) ఆళ్లపల్లి పోలీస్ ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్సై రితీష్ గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రత్యేక పోలీస్ స్టేషన్ లో గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తాము ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Navigation
Post A Comment: