మన్యం న్యూస్, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రవి వర్మ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్ళు ఆర్పించడం జరిగినది. ఈ కార్యక్రమానికి సంఘ డైరెక్టర్ చిట్టిమల్ల వెంకటనర్సు , మరియు సంఘ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: