- డ్వాక్రా మహిళలకు రుణమాఫీ మంజూరు చేయాలి..
- మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సరియం రాజమ్మ డిమాండ్..
మన్యం న్యూస్ , దుమ్ముగూడెం ::
తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ఏ విధంగా చేస్తున్నారు అదేవిధంగా మహిళలపై దయ ఉంచి డ్వాక్రా మహిళలకు కొరకు రుణమాఫీని చేయాలని కోరుతూ ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సరియం రాజమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండలంలోని చిన్నలబెల్లి గ్రామంలో తెలంగాణ మహిళా సంఘం మండల కమిటీ నిర్వహించిన సభలో ముఖ్యఅతిథిగా తను పాల్గొని మాట్లాడుతూ డోక్రా మహిళలకు రుణమాఫీ చేయాలని అదేవిధంగా మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం మండల కమిటీ సభ్యులు చిన్నల బల్లి సర్పంచ్ మీడియం జయ కాశీనారం సర్పంచ్ పూనం కనకదుర్గ రాజేశ్వరి సుజాత సారమ్మ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: