మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం గ్రామానికి చెందిన షేక్ షరీఫ్ (70) సంవత్సరాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందటంతో విషయం తెలుసుకున్న బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనో దైర్యం నింపారు.
Navigation
Post A Comment: