CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వేచ్ఛ స్వాతంత్రం కొరకు నిరంతరం పోరాటం చేసిన మహాత్మా గాంధీ...

Share it:


మన్యం న్యూస్, దుమ్ముగూడెం::

మండలంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల ప్రధాన కార్యదర్శి కనితిరాముడు మాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం స్వచ్ఛ స్వతంత్రం కోసం నిరంతరం పోరాటం చేసిన మహానీయుడనే కొనియాడారు బ్రిటిష్ పాలనను భారతదేశంలో కొట్టుమిట్లాడుతున్న తరుణంలో దేశానికి స్వాతంత్రం సాధించి భారతీయులకు స్వేచ్ఛ కల్పించిన భారతీయులందరినీ ఒకతాటి మీదకు తెచ్చి ఉద్యమించిన మహానాడు గాంధీజీ అని అందుకే ఆయన భారతీయుల మధ్యలో ఇప్పటికీ ఉన్నారని ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం గర్వకారణం అని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా ఉపాధ్యక్షులు తునికి కామేశ్వరరావు పర్ణశాల ఎంపీటీసీ భీమరాజు లక్ష్మీవారం గ్రామ శాఖ అధ్యక్షులు డింగి నాగేశ్వరరావు సోషల్ మీడియా ఇన్చార్జి దామెర్ల శ్రీనివాసరావు ఎస్సీ సెల్ అధ్యక్షులు మోతుకూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: