CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అటవీ క్షేత్ర కార్యాలయంలో గాంధీ జయంతి

Share it:


మన్యం న్యూస్, పినపాక:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని అటవీ క్షేత్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ క్షేత్ర కార్యాలయ అధికారి తేజస్వి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అరుణ, అడవి సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: