మన్యం న్యూస్, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని అటవీ క్షేత్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ క్షేత్ర కార్యాలయ అధికారి తేజస్వి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అరుణ, అడవి సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: