మన్యం న్యూస్ గుండాల: (06) సారు మా సమస్యను పరిష్కరించారా అంటూ వీఆర్ఏలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 74 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదంటూ వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. న్యాయబద్ధమైన సమస్యలను ప్రభుత్వం స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని వారు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు శివాజీ, సారయ్య, సారయ్య, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: