CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సేవా కార్యక్రమాలలో పలువురి ప్రశంశలు అందుకుంటున్న శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట:

మంగపేట మండలం రాజుపేటల గ్రామానికి చెందిన నిరు పేద కుటుంబానికి చెందిన కర్రీ చిన్న పుల్లయ్యకు అనారోగ్యం తో నడిచే పరిస్థితి లేక పోవడం తో శ్రీ రామకృష్ణ సేవ ట్రస్టు చైర్మన్ నాగ రమేష్ స్పందించి సహృదంతో  తక్షణ సహాయంగా 25 కేజీల బియ్యం 3000/-రూపాయలు అందజేశారు.రమణక్కపేటలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చదలవాడ అఖిల్ ను శ్రీ రామకృష్ణ సేవ ట్రస్టు చైర్మన్ నాగ రమేష్ పరామర్శించి మనోధైర్యం కల్పించి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 5000/-రూపాయలు అందజేసి తన సేవా భావంను వ్యక్తం చేశారు.ఇలాంటి మంచి మనస్సు సేవా బావం నూటికి ఒక్కరికె ఉంటదని పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమంలో బాడిశ నవీన్,గంగేర్ల రాజరత్నం, పల్లికొండ యాదగిరి,కర్రీ శ్రీను,నిమ్మ గడ్డ ప్రవీణ్,కర్రీ వెంకటేష్,గంగేర్ల నాగరాజు,జానపట్ల విష్ణు,కర్రీ నాగేంద్ర బాబు,గుగ్గిళ్ల సురేష్,బాడిశ ఆదినారాయణ,బొడ ప్రవీణ్,చిట్యాల రాజశేఖర్,కొమరం నితిన్,కర్రీ రామ్మోహన్,బియ్యం శ్రీను,కర్రీ చందు,ఇందారపు రమేష్,గట్టిపల్లి అర్జున్,మడకం రమేష్,తదితర యువకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: