CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచాలి చండ్రుగొండ మండల పారిశుద్ధ్య కార్మికుల అధ్యక్షుడు జవాజి సారయ్య

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి , చండ్రుగొండ  :

పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచాలని పెరుగుతున్న ధరల దృష్ట్యా ప్రస్తుతం వేతనంతో కుటుంబ జీవన మనుగడ చాలా కష్టంగా ఉందని ఉదయం 6:00 నుండి అనేక రకమైన పారిశుద్ధ్య పనులు చేపడుతూ ఎటువంటి గుర్తింపు ఎటువంటి భీమా లేదని పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 15000 చేయాలని అశ్వారావుపేట పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు  వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చండ్రుగొండ మండలం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు అధ్యక్షులు జవ్వాజి సారయ్య, జెడ్పిటిసి కొణకండ్ల వెంకట రెడ్డి, ఎంపీటీసీ దారా వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్  దెబ్బెందుల బాబురావు, ఎంపీడీవో అన్నపూర్ణ, ఎంపీఓ తులసీరామ్, పారిశుద్ధ్య కార్మికులు,  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: