CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా అశ్వారావుపేటలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా అశ్వరావుపేట పట్టణంలో వారి విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు చేసిన సేవలు గురించి కాంగ్రెస్ నాయుకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గం వగ్గెల పూజ, జిల్లా ఓబీసీ అధ్యక్షులు తుమ్మ రాంబాబు, మండల కో ఆప్షన్ సభ్యులు పాషా, బండారు మహేష్, రామకృష్ణ, జల్లిపల్లి దేవరాజు, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: