CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

యాసారపు రాము కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ రేగా

Share it:


గుండాల/ఆళ్లపల్లి సెప్టెంబర్ 1(మన్యం మనుగడ) : మండలం పరిధిలోని మర్కోడ్ గ్రామానికి చెందిన యాసారపు రాము గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: