CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యనే విద్యార్థులకు తగిన ప్రోత్సాహం... : జూలూరుపాడు సిఐ వసంత్ కుమార్..

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి, చండ్రుగొండ: మంచిగా చదివే విద్యార్థులకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సహకారం పొందవచ్చని జూలూరుపాడు సిఐ వసంత్ కుమార్ అన్నారు. శనివారం అయ్యన్నపాలెం ప్రాథమిక పాఠశాలలోని జరిగిన కార్యక్రమంలో పోలీస్ శాఖ నుండి  వచ్చిన సోలార్ ల్యాంపులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు సోలార్ ల్యాంపులను అందజేయడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై విజయలక్ష్మి, హెచ్ఎం సత్యవతి, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు,గ్రామ పెద్దలు సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: