CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యార్థులకు ఎల్ఈడి లైట్లు పంపిణీ చేసిన పోలీసు శాఖ

Share it:


మన్యం మనుగడ, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూల్ల బయ్యారం పోలీసు ఆధ్వర్యంలో ఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం ఓ ఎస్ డి  సూచనలు మేరకు ఆశ్రమ పాఠశాలలోని 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎల్ఈడీ లైట్లును మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు  పంపిణీ చేయడం జరిగింది.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, విద్యార్థులు  చెడు వ్యసనాలకు బానిస కావద్దని, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండి తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో సీఐ రాజ గోపాల్ , ఎస్సై టీవీఆర్ సూరి , పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు,  విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: