CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజనుల ఆరాధ్య దైవం సీఎం కెసిఆర్

Share it:


మన్యం టీవీ చర్ల :

 ఈరోజు చర్ల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు సోయం రాజారావు, నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్, అధ్యక్షతన జరిగిన సమావేశం లో మాట్లాడుతూ బంజారా ,ఆదివాసీలకు  వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటాం.

గిరిజనులకు ఆత్మ గౌరవ భవనాలనునిర్మించడంతోపాటు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు, పోడు వ్యవసాయ హక్కులు కల్పిస్తూ జీవో ఇవ్వడం కొత్త సచివాలయానికి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ను  ఖరారు చేసినందున కృతజ్ఞతలు తెలియజేశారు. సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, మరియు ఎస్టీ సెల్ నాయకులు కాపుల నాగరాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చర్ల టిఆర్ఎస్ పార్టీ మండల గిరిజన నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలుఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పోలిన లంక రాజు, ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి, బిసి సెల్ అధ్యక్షుడు దొడ్డి సూరిబాబు,పిఎసిఎస్ డైరెక్టర్ ముమ్మినేని అరవింద్,ఎస్సీ సెల్ అధ్యక్షులు తోటమల్ల వరప్రసాద్, మండల యుత్ అధ్యక్షుడు కాకి అనిల్, టౌన్ ప్రెసిడెంట్ ముమ్మినేని సత్య సంపన్, ఎంపీటీసీ మిడియం శోభారాణి, మహిళా అధ్యక్షురాలు పోలూరి సుజాత, సర్పంచ్ కోరం నాగేంద్ర, సీనియర్ నాయకులు ఇరస వడ్ల రాము, గొర్ల రాజబాబు, ముప్పిడి సోమరాజు, బాబురావు, ఉద్యమ నాయకుడు పటాన్ మహబూబ్, తోటమల్ల రవి, కవ్వాల రాము, కొంబతిని రాము,రావుల కిషోర్, తడికెల బుల్లెబ్బాయి, అంబోజి సతీష్, ముప్పిడి రమేష్, దుబ్బ సమ్మయ్య, గంపల రమేష్, కోంగూరిసోమరాజు,వలేపొగు గణేష్, నీలం వెంకటరమణ, గిరిజన మహిళలు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: