మన్యం టివి , మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు నూతన డిఎస్పీగా చార్జ్ తీసుకున్న రాఘవేందర్ రావు ను గురువారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు గురజాల గోపి అధ్యక్షతన,మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జానపాటి వేణు,బీసీ సెల్ మండల అధ్యక్షులు కోడం సాంబశివరావు,మైనార్టీ సెల్ ఎండి షరీఫ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బూర్గుల నరసయ్య,యువజన నాయకులు ఎండి షకీల్, వేణు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: