మన్యం మనుగడ, కరకగూడెం:
కరకగూడెం మండలంలోని టీఆరెఎస్ కార్యాలయంలో రాయణపేట గ్రామానికి చెందిన కలం కృష్ణమూర్తి కొన్ని రోజుల క్రితం ప్రమాదశవత్తు విద్యుత్ షాక్ తో మరణించడం జరిగింది. వారి కుటుంబానికి విద్యుత్ శాఖ నుంచి మంజూరైనా నాలుగు లక్షల యాభై వేల రూపాయలు విలువ గల ఇన్సూరెన్స్ చెక్కును విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అందజేశారు. ఈ కార్యక్రమం లో విద్యుత్ శాఖ ఏఈ రామకృష్ణ, ఎల్ ఐ మధుసుదన్ రావు, సర్పంచ్ పాయం నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: