CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆఖినేపల్లి మల్లారంలో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం

Share it:


మన్యం మనుగడ, మంగపేట:  తెరాస నాయకులు రాజమళ్ళ సుకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుచిత్ర పటానికి ఘనంగా పూలాభిషేకం,క్షీరాభిషేకం జరిగింది. మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్  శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున దళిత బంధు పథకం రెండవ విడత మంజూరు చేస్తున్నట్టు క్యాబినెట్ సమావేశంలో ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 59 వేల 500 మంది దళితులు లబ్ధి పొందే అవకాశం కలిగిoదని ఇట్టి అవకాశాన్ని వెనుకబడిన దళితులకు కల్పించిన సీఎం  కేసీఆర్  చిత్రపటానికి మల్లారంలో దళితులు పాలాభిషేకం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు జిల్లా అధికార ప్రతినిధి బోడ శ్రీను  ,కొంబత్తిని వాసు, గండి ధర్మరాజు, బిలపాటి రవీందర్, బిలపాటి ప్రవీణ్ కుమార్, కొంబతిని బాబూరావు, రాజమల్ల సంధ్య, భూమిక, సువర్త, సావిత్రి, ప్రవళిక, గండి కృష్ణ, లక్ష్మీ, గండి వెంకటేష్, సత్యవతి, ప్రభామని, స్పందన, బిలపాటి కాంతారావు, వెంకట లక్ష్మీ, మహేందర్, రమణ, దొడ్డ సాంబ శివ రావ్, దొడ్డ చినర్సయ్య, పచ్చిగళ్ల వెంకటేష్వర్లు,పులగడపు సమేలు, తలూరి పండు, మునుపల్లి దానేలు,దొడ్డ సంధ్య, దొడ్డ సువార్త, దొడ్డ లక్ష్మీ, తలూరి కుమారి,దొడ్డ రమణ, దొడ్డ అన్నపూర్ణ, బోడ వెంకటేష్వర్లు, మేకల సరోజన,బోడ యశోదా, పచ్చిగాల రాణి,జక్క గణేశ్, జక్క విగ్నేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: