మన్యం మనుగడ ప్రతినిధి:
బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ,విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ పై ఎన్ని కుట్రలు పండిన బిజెపిని తెలంగాణలో బొంద పెట్టడం ఖాయమని అన్నారు. బిజెపి ఎంపీలు బండి సంజయ్ అరవింద్ కుమారులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వారి మాటలతో బిజెపికే నష్టం వాటిల్లుతుందని ఎద్దేవ చేశారు. వారిని ఎర్రగడ్డకు పంపించాలన్నారు.
Post A Comment: