CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యుత్ శాఖ ఏఈ గా నరసింహారావు....

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి, చండ్రుగొండ: విద్యుత్ శాఖ ఏఈగా ఎంఎల్ నరసింహారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏఈగా పనిచేసిన దేవా టేకులపల్లి కి బదిలీ కావడంతో కొత్తగూడెం కన్ స్టేక్షన్  విభాగంలో పనిచేస్తున్న నరసింహారావు చండ్రుగొండ బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు సమయానికి విద్యుత్ అందించేందుకు కృషి చేస్తానన్నారు.విద్యుత్ మోటార్ల వద్ద ఆటో స్టార్టర్లను తొలగించాలని, లేకపోతే విద్యుత్ సిబ్బంది వచ్చి తొలగించడం జరుగుతుందన్నారు. నూతన ఏఈ నరసింహారావు ను సిబ్బంది,ప్రజా ప్రతినిధులు, అధికారులు, అభినందించారు.

Share it:

TELANGANA

Post A Comment: