మన్యం టీవీ, దుమ్ముగూడెం ::
తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు పోడు భూముల సమస్యలపై ప్రభుత్వంలో కదలిక రావటం సంతోషం కానీ అన్ని హామీలు లాగే ఇది ఎన్నికలు వచ్చేంతవరకు కాకుండా, కార్యక్రమంలో చేపడితే బాగుంటుందని తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు కొమరం దామోదర రావు విజ్ఞప్తి చేసారు.గతంలో ముఖ్యమంత్రి ఎన్నో వాగ్దానాలు చేశారు ఎస్ సి, ఎస్ టి లకు 3ఎకరాలభూములని,దిగువ స్థాయి వర్గాలకు డబుల్ బెడ్ రూమ్ పథకాలు ఏర్పాటు, సీతారామ దేవాలయంకు 100కోట్ల నిధులు,మొన్న వరదల సందర్భంగా 1000కోట్ల నిధులు అభివృద్ధి పనులు,, దుమ్ముగూడెం గిరిజన గ్రామాలకు 650కోట్లతో ఎత్తిపోతల పథకం,,ఇలా ఎన్నో హామీలు పెండింగ్ లో ఉన్నాయి .వీటన్నింటిపై ఫోకస్ పెడితే ఖచ్చితంగా,జరుగుతాయనే నమ్మకం ముఖ్యమంత్రి గారు కలిగించాలని,,అలాగే G.O.140పోడుభూములపై విడుదల చేసిన మీదట,2005సం ప్రాతిపదికన కాకుండా,2010సం"వరకుపోడుచేసుకుంటున్న ప్రతిగిరిజనుడికి పక్కా పట్టాలను అందించాలని డిమాండ్ చేశారు.
Post A Comment: