మన్యం మనుగడ , ఏటూరు నాగారం:
ఏటూరునాగారం నూతన సీఐగా పదవి బాధ్యతలు చేపట్టినగా మండల రాజు ను శనివారం తెరసా మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు,ప్రజా ప్రతినిధులతో కలిసి శాలువాతో సన్మానించారు.ఈ కార్య క్రమంలో సీనియర్ నాయకులు నూతి కృష్ణమూర్తి,తుమ్మ మల్లారెడ్డి,మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ సప్పిడి రామ నరసయ్య,ఏటూరునాగారం పట్టణ అధ్యక్షుడు ఎండి ఖాజా పాషా,అంతటి నాగరాజు,
పెండ్యాల ప్రభాకర్,ఏటూరు నాగారం గ్రామ రైతుబంధు కోఆర్డినేటర్,దన్నపనేని కిరణ్,మండల పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు
బట్టు రమేష్ పర్వతాల రమేష్,ఎండి.ఆరిఫ్,
జాడి బోజారావు టిఆర్ఎస్ సోషల్ మీడియా
కాళ్ళ రామకృష్ణ,కొండాయి చిన్ని,సాయిని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: