మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామ పంచాయతీ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మంజూరు చేసిన 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు పనులను శంకుస్థాపన చేసిన మల్లెలమడుగు సర్పంచ్ కోడి కృష్ణవేణి.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్,ఉప సర్పంచ్ చావా వీరరాగావులు,వార్డు మెంబర్లు కోడి గంగన్న,బేతం రమణమ్మ,కడారి దుర్గ,గొడుగుర్ల వెంకన్న,దాసరి దాసు,మామిడి శ్రీను,బొల్లం కుమార స్వామి, బొల్లం ఐలయ్య,గిరిబోయినా వెంకటేష్, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకెల రమేష్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: