మన్యం టీవీ, చర్ల :
ఈరోజు చర్ల మండలం లింగాపురం పాడు గ్రామంలో సాగి శ్రీనివాసరాజు, సహకారంతో వసుధ ఫౌండేషన్ వారి ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం లింగాపురంపాడు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చర్ల టిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు, దొడ్డి తాతారావు, కొంబత్తిని రాము, రావుల కిషోర్, తడికల బుల్లి అబ్బాయి, తడికల వెంకటేశ్వర్లు, మరియు ఉపాధ్యాయని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: