మన్యం టీవీ , దుమ్ముగూడెం ::
మండలంలోని గోదావరి ఎగువ కురుస్తున్న వర్షాలకు వరదనీరుతో పోటెతడంతో దుమ్ముగూడెం వద్ద 19 అడుగులు భద్రాచలం వద్ద 44 అడుగుల వరద ప్రవాహం కొనసాగుతుంది దీనిలో భాగంగా దుమ్ముగూడెం మండలంలోని గోదావరి పరివాహ ప్రాంతా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు గోదావరి ప్రభావంతో లంక గ్రామమైన సున్నం బట్టి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి..
Post A Comment: