CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెరుగుతున్న గోదావరి సున్నంబట్టి - బైరాగులపాడు గ్రామాలకు రాకపోకలు బంద్..

Share it:


మన్యం టీవీ , దుమ్ముగూడెం ::

మండలంలోని గోదావరి ఎగువ కురుస్తున్న వర్షాలకు వరదనీరుతో పోటెతడంతో దుమ్ముగూడెం వద్ద 19 అడుగులు భద్రాచలం వద్ద 44 అడుగుల వరద ప్రవాహం కొనసాగుతుంది దీనిలో భాగంగా దుమ్ముగూడెం మండలంలోని గోదావరి పరివాహ ప్రాంతా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు గోదావరి ప్రభావంతో లంక గ్రామమైన సున్నం బట్టి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి..

Share it:

TELANGANA

Post A Comment: