CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జీ ఓ వచ్చేంత వరకు సమ్మె విరమించేది లేదు

Share it:


మన్యం మనుగడ, మంగపేట. : 

 మంగపేట మండలంలో వీఆర్ఏ ల నిరవధిక సమ్మె 52 వ రోజుకు చేరుకుంది. ది 13-09-2022 రోజున వీఆర్ఏలు భారీగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత కేటీఆర్  ఈనెల 20 వ తారీకున రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి జీ ఓ లు జారీ చేస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగిన వీఆర్ఏలు జీ ఓ లు వచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తూ సమ్మెను 52 వ రోజు కొనసాగించడం జరిగింది.

            ఈ కార్యక్రమంలో  వీఆర్ ఏ ల మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున,ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహ మూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు,నర్సింహారావు,గౌసియా బేగం, సమ్మయ్య ,రాజేశ్వరి,కనుకు సమ్మక్క,పగిడమ్మా,రాణి,రాము, ఈశ్వరమ్మ, శ్రీను , మాధవి, ఖాజా హుస్సేన్ , కార్తిక్, ముత్తయ్య, ఎల్లమ్మ, ముజాఫర్, వెంకటనర్సమ్మ,శిరీష, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: