గుండాల/ఆళ్లపల్లి సెప్టెంబర్ 15(మన్యం మనుగడ) : ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బాంధవుడు అని టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వేమూరి రాంబాబు, ప్రధాన కార్యదర్శి కీసరి నరేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సెక్రటేరియట్ కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులను ఉన్నత శిఖరాలలో నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకోవచ్చారని వారు పేర్కొన్నారు. సెక్రటేరియట్ కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం శుభపరిణామణి వారు అన్నారు. ఈ నిర్ణయంతో దళితుల గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్పనీయంగా నిలిచిపోతారని వారు పేర్కొన్నారు
Navigation
Post A Comment: