మన్యం మనుగడ , ఏటూరు నాగారం:
ఏటూరునాగారం నూతన సిఐగా బాధ్యతలు స్వీకరించిన మండల రాజును గురువారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన బిజెపి నాయకులు,ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి క్రిష్ణ,జిల్లా ఉపాధ్యక్షుడు అల్లే జనార్దన్,మంగపేట మండల అధ్యక్షులు లోడే శ్రీనివాస్,
ఏటూరునాగారం మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం,జిల్లా సీనియర్ నాయకుడు పాకనాటి వెంకటరెడ్డి,జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు దంతనపెళ్లి నరేందర్,జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు,జిల్లా మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి నాగుల్ మీరా,
ఏటూరునాగారం మండల ప్రధాన కార్యదర్శి గద్దల హరిబాబు,మండల ఉపాధ్యక్షుడు చికట్ల యాకస్వామి,బూత్ అధ్యక్షులు బూర సుధాకర్,మండల గిరిజన మోర్చా నాయకులు లోడిగా మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: